News
ఆషాఢ మాసంలో గోరింటాకు పండుగ జరుపుకోవడం అనాదిగా ఆచారం. మహిళలు సామూహికంగా గోరింటాకు వేడుకలను ఆనందోత్సహాల నడుమ జరుపుకుంటారు.
కల్తీ మద్యం అమ్మితే హత్యాయత్నం కేసులు పెడతామని ఎక్సైజ్ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. కల్తీ మద్యాన్ని గుర్తిస్తే పోలీసులకు ...
అమరనాథ్ యాత్రలో భాగంగా మూడవ బ్యాచ్ యాత్రికులు జమ్ము నుంచి బయలుదేరారు. భద్రతా దళాల పటిష్ట ఏర్పాట్ల మధ్య యాత్ర కొనసాగుతోంది. ఈసారి అమరనాథ్ యాత్రకు భారీ సంఖ్యలో భక్తులు వస్తున్నారు ...
చాలా మందికి బాత్రూమ్ వాసన వస్తూ ఉంటుంది. ఏం చేసినా ఆ దుర్వాసన పోదు. దాన్ని ఎలా పోగొట్టుకోవాలో తెలియక ఇబ్బంది పడుతుంటారు. అందుకు మనం 10 చిట్కాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి అనిత విశాఖపట్నంలోని జగన్నాథ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. రథయాత్ర నేపథ్యంలో జరిగిన ఈ పూజ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో జ ...
గుజరాత్లో నీటితో నిండిన రోడ్డును దాటడానికి వాహనాలు ఇబ్బంది పడుతున్నాయి.
తెలంగాణ మాజీ సీఎం కె. చంద్రశేఖర్ రావు జ్వరం కారణంగా జూలై 3, 2025న సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో చేరారు. సీనియర్ ఫిజీషియన్ డాక్టర్ ఎం.వి. రావు సంరక్షణలో ఆయనకు వైద్య పరీక్షలు జరుగుతున్నాయి. ఆయన ఆరోగ్య వ ...
టర్కీలోని పశ్చిమ ప్రాంతాల్లో కల్లోలం సృష్టిస్తున్న అగ్ని ప్రమాదం మరింత తీవ్రరూపం దాల్చింది. అటవీ శాఖ ప్రకారం ఇప్పటివరకు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. వేలాది ఎకరాల అటవీ ప్రాంతం దగ్ధమైంది. ఈ మంటల నియంత్రణ ...
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలంగాణ పర్యటనకు ముందే హైదరాబాద్ నగరంలో వివాదాస్పద ఫ్లెక్సీలు వెలసాయి. "జై బాపు - హింసే మా ఆయుధం", "జై భీం - ఎస్సీ ఎస్టీలే మా లక్ష్యం", "జై సంవిధాన్ - రాజ్యాంగం ...
తెలంగాణలో బోనాలు ఆషాఢమాసంలో ప్రారంభమై శ్రావణమాసం వరకు జరుగుతాయి. పోతరాజులు, హిజ్రాలు ప్రత్యేక ఆకర్షణ. 1813లో ప్లేగు వ్యాధి ...
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్లో జరిగిన కారు ప్రమాదంలో మరణించిన వ్యక్తి భార్యను వైఎస్సార్సీపీ ప్రలోభపెడుతోందని ...
కాంగ్రెస్ పార్టీ బీసీల పట్ల చేసిన హామీలను విస్మరించిందని విమర్శించిన కవిత, ప్రభుత్వం స్థానిక ఎన్నికలు నిర్వహించే ముందు ...
Some results have been hidden because they may be inaccessible to you
Show inaccessible results